బ్రేకింగ్ న్యూస్... మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు భారత రత్న
ముద్ర,తెలంగాణ:- మాజీ ప్రధానికి భారత రత్నను ప్రకటించింది కేంద్రం.భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహ రావుకు భారత రత్న ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, ప్రముఖ అగ్రికల్చరిస్ట్ ఎంఎస్ స్వామినాథన్కి కూడా భారతరత్న ఇస్తున్నట్టు తెలిపారు.