దేవుని నమ్మిన వారికి ఎటువంటి ఆపదలు రావు

దేవుని నమ్మిన వారికి ఎటువంటి ఆపదలు రావు

దేవుని నమ్మిన వారికి ఎటువంటి ఆపదలు రావు
ముద్ర, రాజేంద్రనగర్: మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ కాలనీలోని రామాలయంలో చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యhర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సంగీత రెడ్డి దంపతులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ  ప్రత్యేక పూజలు పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలందరూ నిత్యం దైవ సేవలో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. దేవుని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఆ భగవంతుడు కాపాడుతాడని  అన్నారు. కొద్ది రోజులకి తమ్మి ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన   నిర్వహించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే అన్నారు.