చలివేంద్రం ప్రారంభించిన ZPTC తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

చలివేంద్రం ప్రారంభించిన ZPTC తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

ముద్ర, షాద్‌నగర్: కేశంపేట్ మండలంలోని సంతాపూర్ గ్రామంలో చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి  బుధవారం ఆరంభించారు, ఈ సందర్భంగా జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి  నీటిని వృధా చేయరాదు  జాగ్రత్తగా వడుకుంధం  అని పిలుపునిచ్చారు.  గ్రామ యువకులు సాజీద్, అనిల్, వంశీ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు, యువత స్వచ్ఛంద సేవ కార్యక్రమాన్ని ఈ చలివేంద్రం రూపంలో ఎండాకాలంలో ఎంచుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఎద్దు రాములు లక్ష్మీనారాయణ, Md సాజిద్, B రాజు, సాయి, గ్రామ యూవకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.