రిపోర్టర్ పై మాజీ మంత్రి పువ్వాడ రూ.10 కోట్లు పరువు నష్టం దావా...

రిపోర్టర్ పై మాజీ మంత్రి పువ్వాడ రూ.10 కోట్లు పరువు నష్టం దావా...

ముద్ర,తెలంగాణ:- అమ్మ న్యూస్ ఛానల్ యాజమాన్యం, ఖమ్మం జిల్లా రిపోర్టర్ మందుల ఉపేందర్ పై మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లీగల్ నోటీస్ ఇచ్చారు. డీప్ ఫేక్ ఆడియోతో ఆయా ఛానల్‌లో సొంత పార్టీ నేతలపై పువ్వాడ బూతు పురాణం ప్రసారం చేయడం తనను సమాజంలో అగౌరపరచడమని, తన పరువుకు నష్టం వాటిల్లుతుంది కావున పరువు నష్టం కింద రూ.10 కోట్ల ఇవ్వాలని నోటీసును పంపారు.