సిపిఐ ఆధ్వర్యంలో చైర్మన్ కు  సన్మానం.

సిపిఐ ఆధ్వర్యంలో చైర్మన్ కు  సన్మానం.

మోత్కూర్,ముద్ర: ఇటీవల  మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డిని సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి  అన్నెపు వెంకట్, పట్టణ కార్యదర్శి  పుల్కరం మల్లేష్, చాపల అంజయ్య , గొలుసుల యాదగిరి, తాడూరు లక్ష్మీనరసయ్య,  పోచం కన్నయ్య,  కడమంచి వీరస్వామి,  నిలిగొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  చైర్ పర్సన్ కవిత  లక్ష్మి నరసింహరెడ్డిమాట్లాడుతూ  రాజకీయ భేదాభిప్రాయాలు  లేకుండా మున్సిపల్  అభివృద్ధికి అందరం  కృషి చేద్దామని ఏమైనా లోపాలు జరిగినచో  తమ దృష్టికి తీసుకువస్తే  పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు.