దళితబంధులో అవినీతిని సహించను

దళితబంధులో అవినీతిని సహించను

దళితబంధులో అవినీతిని సహించనన్న సీఎం కేసీఆర్​. ఆయన పార్టీ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడుతూ త్వరలో మూడో విడత దళిత బంధు అందిస్తామన్నారు.  పేదలకు ఇంటి స్థలాలను ఇచ్చేందుకు స్థలాలను గుర్తిస్తామన్నారు. ఇంటి స్థలాలకు సంబంధించి ఈ నెల 30న జీవో జారీ చేస్తామన్నారు.  కొత్త సచివాలయంలో ఇవే జీవోలు ముందుగా వస్తాయి. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ పనితీరు మార్చుకోవాలి. సిట్టంగ్​ ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో జాగ్రతగా పనిచేసుకోవాలి. మంచిగా పనిచేసుకొని మళ్ళీ గెలవాలి. పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తా. రాష్ట్రంలో మూడోసారి మనం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.