మన ఊరు మన బడి కార్య క్రమానికి ప్రారంభించిన ఎమ్మెల్యే
![మన ఊరు మన బడి కార్య క్రమానికి ప్రారంభించిన ఎమ్మెల్యే](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a6e3a26a2c4.jpg)
ముద్ర తిరుమలగిరి:-తిరుమలగిరి మున్సిపాలిటీ 13వ వార్డు ఎస్సీ కాలనీలో గురు వారం నాడు మన ఊరు మనబడి మన బస్తి మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్ ఎంపీపీ నెమరుగొముల స్నేహాలత మండల తహశీల్దార్ రమణారెడ్డి ఎంపీఓ మార య్య ఎం ఈ ఓ శాంతయ్య మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లు పత్తేపురం సరిత, జ్యోతి నరోత్తమ రెడ్డి, శాగంటి అనసూర్య, కుదురుపాక శ్రీలత మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఎండి షకిల్ పాష, ఫర్హాద్,ఏమోజు రవీందర్ గోవిందమ్మ, కందుకూరి బాబు, షేక్ ఖాసిం, నాని, గాదరబోయిన వీరేష్, తదితరులు పాల్గొన్నారు.