బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్ శ్రేణులు

బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్ శ్రేణులు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్ల వేములవాడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. గూలాభి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాకయలు నిమ్మశెట్టి విజయ్, గూడూరి మధు తదితరులు పాల్గొన్నారు.