భారీ మెజారిటీతో కొడంగల్ కింగ్ రేవంత్ రెడ్డి....
ముద్ర,వికారాబాద్:- వికారాబాద్ జిల్లా కొడంగల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం కనబరిచారు. 12 వ రౌండ్ ముగిసే సరికి 5593 ఓట్ల ఆధిక్యత...మొత్తానికి 32,800 ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు.