కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
MLA Ala Venkateshwar Reddy

మహబూబ్ నగర్ ముద్ర ప్రతినిధి:   మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రం లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అ త్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెం డో విడుత కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. 18 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేస్తారని ఎమ్మెల్యే గారు తెలిపారు.