సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కుంభం

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి భువనగిరి : మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన ఆరేపల్లి హన్సిక కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ద్వారా మంజూరైన 2.50 లక్షల చెక్కును శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వల్లందాస్ నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బింగి బిక్షపతి, చందుపట్ల గ్రామ శాఖ అధ్యక్షులు పిట్టల వెంకటేష్, చిన్నం వెంకటేష్ , సిరికొండ వెంకటేష్, పులి రాజు, వేముల నరేష్, మాటూరి నాగరాజు  పాల్గొన్నారు.