మెరుగైన వైద్య చికిత్స కోసం హుస్సేన్ కి 2 లక్షల 50 వేల రూపాయల LOC లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 

మెరుగైన వైద్య చికిత్స కోసం హుస్సేన్ కి 2 లక్షల 50 వేల రూపాయల LOC లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  మండలంలోని మంతటి గ్రామానికి చెందిన పాదాల హుస్సేన్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు,వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో, గౌరవ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి లో మెరుగైన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2 లక్షల 50 వేల రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి, ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు,ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, పాల్గొన్నారు.