2 లక్షల రూపాయల LOC లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

2 లక్షల రూపాయల LOC లెటర్ అందజేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  మండలంలోని చందుబట్ల గ్రామానికి చెందిన రాములమ్మ గత కొన్ని రోజులుగా బోన్ కాన్సర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు,వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో, గౌరవ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి  హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి లో ఆమెకు మెరుగైన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2 లక్షల రూపాయల LOC లెటర్ మంజూరు చేయించి, ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు,ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, పాల్గొన్నారు.