ఎమ్మెల్యే పరామర్శ
ముద్ర: దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో కొత్తింటి బాల్ రెడ్డి తల్లి మరణించిన విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పరామర్శించారు. మాతృవియోగంతో బాధపడుతున్న బాల్రెడ్డిని ఓదార్చి ఆర్ధిక సహాయం అందజేశారు.