ఎమ్మెల్సీ ఏ వీ ఎన్ రెడ్డి గెలుపుతో సంబరాలు
ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా ఏ వీ ఎన్ రెడ్డి గెలుపు తో తపస్ ఉపాధ్యాయ సంఘం, బిజెపి ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ లో వేర్వేరుగా సంబరాలు నిర్వహించారు. ఆయన విజయం ప్రభుత్వ విధానాలకు, ప్రజా వ్యతిరేక చర్యలకు చెంప పెట్టు వంటిదని వారు పేర్కొన్నారు