రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
![రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647d98cfd9cdf.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా చామన్ పల్లి లో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీ ఆర్ డీ ఏ సంస్థ అధికారి ప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ టీ సి ఓస రాజేశ్వర్, ఎం పి డి ఓ శేఖర్, ఎం పి టి సి అనిత తదితరులు పాల్గొన్నారు.