శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి నిత్యకల్యాణం

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి నిత్యకల్యాణం

మఠంపల్లి ,ముద్ర, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి మహాక్షేత్రం నందు బుధవారం  శ్రీ స్వామి వారికి  నిత్య కళ్యాణం దేవాలయ అర్చకులు తూమాటిరామాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజినేయచార్యులు  వార్లచే శాస్త్రోతముగా నిర్వహించబడినది. ఈయొక్క కార్యక్రమంలో దేవాలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్ కుమార్, కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్ అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.