ప్రైమరీ స్కూల్లో పాఠ్యపుస్తకాలు, పెన్నులు పంపిణీ

ప్రైమరీ స్కూల్లో పాఠ్యపుస్తకాలు, పెన్నులు పంపిణీ

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని గోవిందపురం ప్రాథమిక పాఠశాలలో 8వ వార్డు కౌన్సిలర్ చిలక బత్తిని సౌజన్య ధనుంజయ్ విద్యార్థులకు అల్పాహారము, నోట్ పుస్తకాలు ,పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆసోదు శ్రీనివాస్ ,జెకిభాస్కర్ గొర్రె వీరబాబు, బండి భాస్కర్ రెంటాలకోటి, దీవెన్ ,నాగయ్య అరుణ్ ,రమేష్ ,రాజు పాల్గొన్నారు.