Open Bridge Tournament: ఫిలింనగర్ క్లబ్ లో ఓపెన్ బ్రిడ్జి టోర్నమెంట్
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సోమవారం FNCC 11TH అల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జి టోర్నమెంట్ ముగింపు పోటీ జరిగింది. ఈ కార్య్రమానికి చీఫ్ గెస్ట్స్ గా ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, డైరెక్టర్ కే.రాఘవేంద్ర రావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. FNCC అధ్యక్షులు శ్రీ జి.ఆదిశేషగిరి రావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ మరియు కమిటీ సభ్యులు పాల్గొని గెలిచినా వారికి బహుమతి ప్రదానం చేశారు.