అమరావతి ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో పీటీ వారెంట్​

అమరావతి ఇన్నర్​ రింగ్​ రోడ్డు కేసులో పీటీ వారెంట్​

అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  ఏపీ సీఐడీ  మరో కేసు పెట్టింది. ఏసీబీ కోర్టులో  బాబు కస్టడీ కోరుతూ ఒక పిటిషన్​వేయగా, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటిషన్​ వేసింది.  చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి  ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరారు.  విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై సీఐడీ  పిటిషన్ దాఖలు చేసింది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది.