అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఏపీ సీఐడీ మరో కేసు పెట్టింది. ఏసీబీ కోర్టులో బాబు కస్టడీ కోరుతూ ఒక పిటిషన్వేయగా, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మరో పిటిషన్ వేసింది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది.