దశాబ్ది ఉత్సవాలకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ముస్తాబు
సిద్దిపేట: ముద్ర ప్రతి నిధి: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను ముస్తాబు చేశారు. ఆకర్షణీయ లైటింగ్ ,జాతీయ జెండా కలర్ లో డెకరేట్ చేసి పోలీస్ కమిషనరేట్ భవన సముదాయాన్ని ముస్తాబు చేశారు.
పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతా రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధతో కమిషనరేట్ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు రాత్రివేళ కమిషనరేట్ భవన సముదాయం డెకరేషన్ వెలుగులతో జిగేల్ మనిపించింది.