హజ్రత్ సయ్యద్ హబీబుల్ హాక్ ఖాద్రి సాహెబ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

హజ్రత్ సయ్యద్ హబీబుల్ హాక్ ఖాద్రి సాహెబ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
  • 25 లక్షల రూపాయలతో దర్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామంలో ఉదయం హజ్రత్ సయ్యద్ హబీబుల్ హాక్ ఖాద్రి దర్గను దర్శించుకున్న ఎమ్మెల్యే మర్రి  దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు,అనంతరం ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి మంజూరైన 25 లక్షల రూపాయలతో దర్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి ఘనంగా సన్మానించిన దర్గా కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ప్రజా ప్రతినిదులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.