అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న పోలీసులు

 ముద్ర ప్రతినిధి-కామారెడ్డి: బిక్కనూర్ పట్టణంలో ఓ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి తన కారులో అక్రమంగా తరలిస్తున్న 18 కాటన్ల రాయల్ స్టాగ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న మద్యంతో పాటు కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి, ప్రజా ప్రతినిధులతో పాటు వైన్స్ యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.