క్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు

క్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు

యాజనుల పై కేసు నమోదు.... ఎస్సై లింగయ్య పాలకీడు

ముద్ర.. మండల పరిధిలోని ముాసీ ఒడ్డు సింగారం గ్రామ శివారులోగల ముాసీనది నుండి అక్రమంగా ఇసుకను మఠంపల్లి మండలం వైపు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో ఐదు ట్రాక్టర్లను ఆదివారం తెల్లవారుజామున మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో అదుపులోకి తీసుకొని ట్రాక్టర్ల పై,యజమానులపై కేసు నమోదు చేసి. విచారణ చేయగా ముాసీ ఒడ్డు సింగారం గ్రామానికి చెందిన 4ట్రాక్టర్లు , యల్లాపురం గ్రామానికి చెందిన 1 ట్రాక్టర్ గా గుర్తించినట్టు ఎస్సై లింగయ్య తెలిపారు..అక్రమాలకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు.