అమరుని కుటుంబానికి ఘనసన్మానం

అమరుని కుటుంబానికి ఘనసన్మానం

 గుండాల జూన్ 22 (ముద్ర న్యూస్) తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు భాగంగానే అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని గంగాపురం గ్రామానికి చెందిన తెలంగాణ అమరవీరుడు ధార యాకస్వామి తల్లి దార మరియమ్మకి కలెక్టర్ కార్యాలయంలో,కలెక్టర్ ప్రమేల సత్పతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి జిల్లా కోఆప్షన్ ఎండి ఖలీల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.