బోనులో చిక్కిన మరో చిరుత

బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమల: మూడు రోజులు క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమిపంలోనే బోనులో చిక్కిన చిరుత. చిరుతను భంధించడానికి మూడు ప్రాంతాలలో బోనులు ఏర్పాటు. మోకాలి మిట్ట,లక్ష్మినరశింహస్వామి ఆలయం,35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు. లక్ష్మినరశింహస్వామి ఆలయం వద్దే బోనులో చిక్కిన చిరుత. 50 రోజులు వ్యవధిలో మూడు చిరుతలను భంధించిన అధికార్లు.