కర్ణాటక ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుల నియామకం

కర్ణాటక ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుల నియామకం

కర్ణాటక ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుల నియామకం జరిగింది.    తెలుగు రాష్టాల నుంచి ఏడుగురి నియమితులయ్యారు.  రఘువీరా రెడ్డి, బెల్లయ్య నాయక్​, శైలజానాథ్​, జేడీ శీలం, మల్లు రవి, సీతక్క, సంపత్ ను ​ నియమించారు.