రైలు కింద పడి బీటెక్​ విద్యార్ధి ఆత్మహత్య 

 రైలు కింద పడి బీటెక్​ విద్యార్ధి ఆత్మహత్య 

హనుమకొండ: కోమటిపల్లి దగ్గర రైలు కింద పడి బీటెక్​ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ఇజినీరింగ్  కాలేజీలో నరేష్​ అనే ఈ విద్యార్థి ​ బీటెక్​ సెకండియర్​ చదువుతున్నాడు.  ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని సమాచారం.