రైలు కింద పడి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య
హనుమకొండ: కోమటిపల్లి దగ్గర రైలు కింద పడి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ఇజినీరింగ్ కాలేజీలో నరేష్ అనే ఈ విద్యార్థి బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని సమాచారం.