కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన గట్టు మండల జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు నాయుడు

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన గట్టు మండల జడ్పిటిసి బాసు శ్యామల హనుమంతు నాయుడు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈరోజు గట్టు మండలం బల్గేర  గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాసు హనుమంతు నాయుడు, ఎంపిటిసి రూపావతి కిష్టప్ప, సెక్రటరీ సురేష్,మాజీ సర్పంచ్ సామెలు, రాజు, రాముడు, తిమ్మారెడ్డి,ఈసాక్, బుగ్గన్న ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.