పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళణం...

మోటకొండూరు, ముద్ర: మోటకొండూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20004-2005 సంత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్ధులు మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు యాదిరెడ్డి జగన్మోహన్ ఆచార్యులు, శ్రీనివాసచార్యులు, వెంకటేశం ,బాలగంగాధర్ రెడ్డి ,దయాకర్ స్టాలిన్, ప్రతాపరెడ్డి ,సాంబశివ, అప్పటి విద్యార్థులు వంగపల్లి మహేందర్, భూమండ్ల మహేష్, లోడే  చంద్రశేఖర్ జీవికలపళ్లి వెంకటేష్, ఎండి మంజూరు నాగ చందర్ ,బుగ్గ శ్రీకాంత్ తదితరులున్నారు.