పండ్లు,బ్రెడ్డు పంపిణీ....

పండ్లు,బ్రెడ్డు పంపిణీ....


మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూర్ మండల కేంద్రం లో ఎన్ ఎస్ యూఐ జిల్లా నాయకుడు నిమ్మల శ్రీనివాస్ఆధ్వర్యంలొ ఎన్ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్  పుట్టినరోజు సందర్భంగా స్థానిక శారదా క్లినిక్ లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి పలువురికి పంపిణీ చేసి వెంకట్ బల్మూర్ కి చేరవాణి ద్వారా  శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ మండల నాయకులు బీసు రాహుల్, జంగా సోమరాజ్,గుండు రాజేష్, తొంట నరేష్, కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు  జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి వెంకట్ కారుపోతుల,మహమ్మద్ సమీర్, యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు అవిశెట్టి కిరణ్,బొమ్మగాని ఉప్పలయ్య,దామరోజు సోమలింగా చారి,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బందెల రవి, నిమ్మల రమేష్, రాజు, సాయి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.