విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు:ఎస్సై అబ్దుల్ షకూర్

విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు:ఎస్సై అబ్దుల్ షకూర్

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : పట్టణంలో ఓ మహిళా ఉద్యోగితో అనుచితంగా వ్యవహరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై అబ్దుల్ షకూర్ తెలిపారు. స్థానిక ఒంటెలపేట కాలనీకి చెందిన రవి అదే కాలినికి చెందిన ప్రభుత్వ మహిళా ఉద్యోగితో కొన్ని రోజులుగా విధులకు ఆటంకం కలిగిస్తూ తీవ్ర మనస్థాపానికి గురి చేస్తున్నాడు అని  పోలీసుల ఫిర్యాదు చేసింది. దురుసుగా వ్యవహరించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు