మద్యం దుకాణాలు, బార్ల మూసివేత

మద్యం దుకాణాలు, బార్ల మూసివేత

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ మరియు excise అధికారి రవీందర్ రాజు  ఆదేశాల ప్రకారం జిల్లా పరిధి లోని 49 మద్యం దుకాణాలు 8 బార్లు, కల్లు డిపోలను సీజ్ చేశారు.  ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరవాత 30న సాయంత్రం 5.00 గంటల తర్వాత  తెరుస్తారు.