సిరిసిల్ల మిడ్ మానేర్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం కేసీఆర్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మనేరు) జలాశయాన్ని ఏరియల్ వ్యూ ద్వారా  సీఎం  కేసీఅర్ పరిశీలించారు. ప్రస్తుత నీటి మట్టం ను చూసి అధికారులతో చర్చించారు. మిడ్ మానేర్ అందాలకు సీఎం కేసిఆర్ ముగ్ధులయ్యారు