నిరుపేద ఆర్య వైశ్య కుటుంబానికి అండగా నిలిచిన మండల ఆర్య వైశ్య సంఘం నాయకులు

నిరుపేద ఆర్య వైశ్య కుటుంబానికి అండగా నిలిచిన మండల ఆర్య వైశ్య సంఘం నాయకులు

ముద్ర, తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామానికి చెందిన  బొమ్మెన వెంకటయ్య ఇటీవల మృతి చెందగా తన కుటుంబపరిస్థితి చూసి చలించి పోయిన మండల ఆర్య వైశ్య సంఘ నాయకులు ,మండల ఆర్య వైశ్య సంఘం తరపున సుమారు రూ.67216రూపాయలను లను స్థానిక సర్పంచ్ సరిత నవీన్ రావు తో కలిసి వెంకటయ్య కుటుంబానికి అందజేశారు.ఆర్థిక సహాయం అందజేసిన ఆర్య వైశ్య సంఘ సభ్యులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపిన వెంకటయ్య కుటుంబ సభ్యులు.ఈ కార్యక్రమంలో మండల ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంట్ కటకం రాజశేఖర్, జనరల్ సెక్రటరీ బుస్స లింగం,ఉపాధ్యక్షుడు ముక్క వాసు,గరిపల్లి సతీష్,బుస్స వేణు,కూర ప్రణయ్ తదితరులు ఉన్నరు.