బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భీ ఫాం అందుకున్న మంత్రి కేటీఆర్
![బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా భీ ఫాం అందుకున్న మంత్రి కేటీఆర్](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_652bc25f53cdf.jpg)
ముద్ర ప్రతినిధి,రాజన్నసిరిసిల్ల:సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భీ ఫాంను ఆదివారం అందుకున్నారు. తెలంగాణా భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యి దిశా నిర్దేశం చేశారు. మొదటి విడతలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా భి పాంను అందుకున్నారు.