కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ దంపతులు 

కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ దంపతులు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణం 35 వ వార్డు కౌన్సిలర్ హనుమండ్ల  జయశ్రీ, రఘు దంపతులు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యురాలు జయశ్రీ మాట్లాడుతూ ఎంపిగా జీవన్ రెడ్డి గెలువు కోసం కృసి చేస్తామని పేర్కొన్నారు.