మృతి చెందిన నర్సయ్య  కుటుంబానికి ఆర్థిక సహాయం

మృతి చెందిన నర్సయ్య  కుటుంబానికి ఆర్థిక సహాయం
  • అందజేసిన సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి 

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గతవారం  కొత్త నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు  కృష్ణారెడ్డి  4వేల ఆర్థిక సహాయాన్ని వారి భార్య కొత్త లక్ష్మి కుమారుడు రాజులకు పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలోవార్డు సభ్యురాలు లావణ్య,జీడి రవి,నరేష్, దోనుకుల రామచంద్రం, కళ్యాణ్, నర్సయ్య, రోడ్డ సతీష్,  పిట్ల రాజు తదితరులు పాల్గొన్నారు