కామారెడ్డి జిల్లాలో రెపరెపలా నువ్వేనాల జెండా - ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్పీకర్ పోచారం

కామారెడ్డి జిల్లాలో రెపరెపలా నువ్వేనాల జెండా - ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్పీకర్ పోచారం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను అందజేశారు అలాగే వివిధ శాఖల వారు ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హనుమాన్ సిందే. సురేందర్ జిల్లా పరిషత్ చైర్మన్ దాసిదర్ శోభ రాజు జిల్లా కలెక్టర్ పటేల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి జిల్లాల బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, గ్రంథాలయ సమస్త చైర్మన్ రాజేశ్వర్, తదితరులు జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పాటిల్ జెండా ఎగరవేశారు బాన్సువాడ ఎల్లారెడ్డి జూకల్ నియోజవర్గ లలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది.