లంకపై పాక్ గెలుపు
హైదరాబాద్: భారీ స్కోరు సాధించిన శ్రీలంకకు పాక్ ఝలక్ ఇస్తూ విజయాన్ని నమోదు చేసింది. పాక్ బ్యాట్స్మెన్లు అబ్దుల్లా షఫీకీ 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 113 పరుగులు చేసి జట్టు విజయానికి కీలకమయ్యాడు. అనంతరం మహమ్మద్ రిజ్వాన్ ఆచితూచి ఆడుతూ భారీ షాట్లతో సెంచరీ సహాయంతో 131 పరుగుల సాధించి నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వరల్డ్ కప్ మ్యాచ్లో పాక్ నాలుగు పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది.