లంకపై పాక్​ గెలుపు

లంకపై పాక్​ గెలుపు

హైదరాబాద్​: భారీ స్కోరు సాధించిన శ్రీలంకకు పాక్​ ఝలక్​ ఇస్తూ విజయాన్ని నమోదు చేసింది. పాక్​ బ్యాట్స్​మెన్లు అబ్దుల్లా షఫీకీ 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్​లతో 113 పరుగులు చేసి జట్టు విజయానికి కీలకమయ్యాడు. అనంతరం మహమ్మద్​ రిజ్వాన్​​ ఆచితూచి ఆడుతూ భారీ షాట్లతో సెంచరీ సహాయంతో 131 పరుగుల సాధించి నాటౌట్​గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వరల్డ్​ కప్​ మ్యాచ్​లో పాక్​ నాలుగు పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకింది.