పలకరించిన తొలకరి జల్లులు, పులకరించి న పుడమి తల్లి

పలకరించిన తొలకరి జల్లులు, పులకరించి న పుడమి తల్లి

ముద్ర , వెంకటాపురం (నూ): ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో రాత్రి కురిసిన వర్షాన్నికి రైతు లు వ్యవసాయ పనులకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.ఖరీఫ్ సీజను లో ఇదే మొదటి వర్షం కావడం తో రైతుల కళ్ళలో ఆనందం వ్యక్తమవుతుంది.మిర్చి, పత్తి, వరి విత్తాలను కొనడా నికి సమాయత్తం అవుతున్నారు.ఈ వర్షం తో సామాన్య ప్రజలకు,జంతువులకు ఎండ నుండి కొంత ఉపశమనం కలిగిన్నట్లు అయింది.