మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం..ఒకరు మృతి
ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. ఈ ఘటనలో అనిల్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా కారు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2024
నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు, అక్కడిక్కడే మృతి చెందిన అనిల్ అనే యువకుడు, మరో యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు..
సీసీ… pic.twitter.com/qQdSI2HxEU