ఆర్టీవో ఆఫీస్ లో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆర్టీవో పురుషోత్తం రెడ్డి

ఆర్టీవో ఆఫీస్ లో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆర్టీవో పురుషోత్తం రెడ్డి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల్ జిల్లా కేంద్రంలో ఆర్టీవో  కార్యాలయంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆర్టీవో యం.పురుషోత్తం రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  యం.చక్రవర్తి గౌడ్, నరసింహస్వామి, లు ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకొని కార్యాలయానికి వివిధ అవసరాల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారికోసం జిల్లా అధికారి యం. పురుషోత్తం రెడ్డి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యం.చక్రవర్తి గౌడ్, నరసింహస్వామి, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.