ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రా రెడ్డికి రెగ్యలర్ బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రా రెడ్డికి ఊరట కలిగింది. ఆయనకు కోర్టు రెగ్యులర్బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో అరెస్టయి ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నారు. ఆనారోగ్య కారణాలపై ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు.