ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
- ఎస్సై డి,దేవేందర్
శాయంపేట,ముద్ర : వచ్చే 30 తేదీన జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (ఆర్మీ ) బలగాలతో ప్లాగ్ మార్చ్ నిర్వహించిన శాయంపేట ఎస్సై డి. దేవేందర్.గోవిందాపూర్, మాందారిపేట, సూరంపేట, గట్లకానిపర్తి గ్రామాలలో ఆర్మీ పోలీస్ బలగాలు వీధిలా గుండా తిరుగుతూ, ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతగా జరుగుతాయని, మేమున్నాం అని ఒక నమ్మకాన్ని కలిగించారు