సింగరేణిలో ఇప్పటివరకు 49.85/% శాతం పోలింగ్

సింగరేణిలో ఇప్పటివరకు 49.85/% శాతం పోలింగ్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-సింగరేణి ఆర్జీ 3 ఏరియాలో ఉదయం 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం  49.85%
 
మొత్తం 3884 ఓట్లకు గాను 1936 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.