అంబులెన్స్లను ప్రారంభించిన స్పీకర్ పోచారం

అంబులెన్స్లను ప్రారంభించిన స్పీకర్ పోచారం

ముద్ర ప్రతినిధి బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ మండలానికి మంజూరు చేసిన రెండు 108 అంబులెన్స్ వాహనాలు, బీర్కూరు మండలానికి కేటాయించిన 102 అంబులెన్స్ వాహనాన్ని గురువారం బాన్సువాడ లో   తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి జండా ఉపి ప్రారంభించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.