విమానంలో సాంకేతిక సమస్యలు

విమానంలో సాంకేతిక సమస్యలు
  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
  • 137మండి ప్రయాణికులు సురక్షితం

ముద్ర ప్రతినిధి,,రంగారెడ్డి: బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం 6E897 విమానం సాంకేతిక లోపం వలన శంషాబాద్ కు దారిమల్లించిన పైలెట్ మంగళవారం రోజు ఉదయం 6,15 నిమిషాలకి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలెట్ ప్రయాణ సమయంలో విమానంలు 137 మంది ప్యాసింజర్స్ ఉన్నారు ఇలాంటి ప్రమాదం తలెత్తకుండా టాయిలెట్ చాకచక్యం వహించి సేఫ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ల్యాండ్ చేయగా అనంతరం టెక్నీషియన్లు అక్కడికి చేరుకుని మరమ్మత్తులు నిర్వహించి తిరిగి ఎనిమిది గంటల 15 నిమిషాలకు బయలుదేరి వెళ్లిన విమానం పైలెట్ చాకచక్యంగా వహించ సేఫ్ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు