గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.. పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, రోహిత్ చౌదరీ, నిరంజన్, మల్రెడ్డి రంగారెడ్డి, సంగిశెట్టి జగదీష్ తదితరులు