మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి
![మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643156133dbcb.jpg)
మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రాలు చెప్పినట్లు వినకపోతే అంతుచూస్తామన్నట్లు మోదీ ప్రభుత్వ వైఖరి ఉంది. ప్రధాని మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో అవినీతి ఉంటే అవార్డులు ఎందుకు వస్తున్నాయన్నారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వానికి ఎందుకింత కక్ష? అని ప్రశ్నించారు.